మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో ఉద్రిక్తత.. వేధింపుల ఆరోపణలతో గ్రామం వీడేందుకు సిద్ధమైన పది హిందూ కుటుంబాలు

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా బిసూర్ గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గ్రామంలో తమకు నిరంతరం వేధింపులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ పది హిందూ కుటుంబాలు గ్రామాన్ని విడిచిపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించాయి. ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బాధిత కుటుంబాల వివరాల ప్రకారం,…

భారతదేశ చరిత్రలో 25 గొప్ప రాజులు – భారత వైభవాన్ని నిర్మించిన మహానాయకులు

భారతదేశ చరిత్ర అనేది వేల సంవత్సరాల నాగరికత, సంస్కృతి, ధర్మం, విజ్ఞానం, సాహసం, పరాక్రమానికి ప్రతీక. ఈ సుదీర్ఘ చరిత్రలో అనేక మంది రాజులు తమ పరిపాలన, యుద్ధ నైపుణ్యం, ప్రజాహితం, సంస్కృతి పరిరక్షణ, కళలకు ప్రోత్సాహం ద్వారా చిరస్థాయిగా నిలిచారు.…

మోంథా తుఫాన్ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో హామ్‌ రేడియో ఆపరేటర్ల కీలక పాత్ర

మోంథా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాల్లో గాలులు, వర్షాలు తీవ్రంగా కొనసాగి, విద్యుత్‌ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్న సమయంలో, హామ్‌ రేడియో ఆపరేటర్లు మరోసారి తమ సేవా తత్పరతను ప్రదర్శించారు. తక్కువ వనరులతో ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని హామ్‌ రేడియో…

వీరనారి కిత్తూరు రాణి చెన్నమ్మ

కిత్తూరు రాణి చెన్నమ్మ భారతదేశ చరిత్రలో ఆది వీరనారి. స్వాతంత్ర్య సమరయోధులలో మొదటిగా బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదురు నిలబడ్డ ధైర్యశాలినిగా ఆమె స్మరించబడుతోంది. బాల్యం మరియు విద్య రాణి చెన్నమ్మ 1778 అక్టోబర్ 23న కర్నాటకలోని బెలగావి జిల్లా…

నరకాసురుని వధ – ఆధునిక రూపం

నరకాసురుని వధ – ఆధునిక రూపం నరకాసురుడు భూమి దేవి (భూమాత) గారికి మరియు విష్ణుమూర్తి అవతారం అయిన వరాహ స్వామికు పుత్రుడు. ఒకసారి భూమి దేవి తన పుత్రుడు మహాశక్తివంతుడైన రాజును కావాలనే కోరికతో విష్ణుమూర్తిని ప్రార్థించింది. విష్ణువు ఆమె…

వారెక్కడ – మనమెక్కడ ?

ఒక పోలిక కాదు, ఇది ఒక పాఠం … రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మరియు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) — ఈ రెండు సంస్థలు 1925లోనే పుట్టుకొచ్చాయి. వాటిలో ఒకటి సాంస్కృతిక స్వచ్ఛంద సేవా సంస్థగా, మరొకటి…

స్వాతంత్ర పోరాటం లో ఆర్ఎస్ఎస్ పాత్ర

** స్వాతంత్ర్య పోరాటంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాత్ర** రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ 1925లో ప్రారంభించారు. సహజంగానే డాక్టర్ జీ ఆజన్మ దేశభక్తుడు, స్వాతంత్రం కోసం అనేక పద్దతులలో పని చేశారు కాబట్టి వారి చేతిలో…

2004 ఇండియన్ ఓషన్ సునామీలో హామ్ రేడియో పాత్ర

“మిగతా అన్ని మాటలు మూగబోతే , హామ్ రేడియో మాత్రం సజీవంగా మాట్లాడింది” 2004 డిసెంబర్‌లో, NIAR (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో) అసాధ్యాన్ని సాధ్యం చేసింది. భారతదేశం యొక్క ఆండమాన్ & నికోబార్ దీవులు వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాలు…

విశ్వకర్మ గురించి జయంతి – జాతీయ కార్మిక దినోత్సవం

విశ్వకర్మ మహర్షి హిందూ సాంప్రదాయంలో దివ్య శిల్పిగా, దేవ శిల్పిగా ప్రసిద్ధి పొందారు. ఆయనను దేవతల ఆర్కిటెక్ట్ (Divine Architect)గా భావిస్తారు. దేవతలకు అవసరమైన ఆయుధాలు, భవనాలు, రథాలు, యంత్రాలు అన్నీ విశ్వకర్మ చేత నిర్మించబడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే విశ్వకర్మను…

హైదరాబాద్‌లో ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్తల ప్రత్యేక సమావేశం

హైదరాబాద్: ఎమర్జెన్సీ కాలంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం (ఆర్ఎస్ఎస్) లో ప్రచారకులుగా, సేవకులుగా పనిచేసిన పలువురు సీనియర్ కార్యకర్తలు, ఇటీవల వామరాజు సత్యమూర్తి గారి నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వామరాజు సత్యమూర్తి గారు (మాజీ బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రధాన…

భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య

సర్ ఎం. విశ్వేశ్వరయ్య – జీవితం, కృషి, అవార్డులు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861–1962) భారతదేశానికి గర్వకారణమైన ఇంజనీర్, రాజనీతిజ్ఞుడు, శాస్త్రవేత్త. ఆయన కృషి కారణంగానే ఆధునిక మైసూరు తండ్రిగా ప్రసిద్ధి చెందారు. భారత రత్న పురస్కారం అందుకున్న విశ్వేశ్వరయ్య గారు…

క్వాంటమ్ కంప్యూటింగ్ రేసులో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్

1990లలో కంప్యూటర్ల ప్రభావం కొత్తగా మొదలైనప్పుడు అవి మన జీవితాలను ఎంతవరకు మార్చుతాయో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఈ రోజు తెలుగు రాష్ట్రాలు సంపాదన, కొనుగోలు శక్తిలో ఇంత అభివృద్ధి చెందడంలో కంప్యూటర్ విద్య మరియు ఉద్యోగాలు ప్రధాన పాత్ర…

భారత రాజ్యాంగం దూరదృష్టితో రూపుదిద్దుకుంది: సుప్రీం కోర్టు సీజేఐ

భారత రాజ్యాంగం ఎంతో దూరదృష్టి, సుదీర్ఘ ఆలోచనల ఫలితమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ పేర్కొన్నారు. దేశ సమైక్యతకు, సమగ్రాభివృద్ధికి రాజ్యాంగం ఎంతగానో దోహదపడుతోందని ఆయన అన్నారు. భారత రాజ్యాంగంపై గర్వపడుతున్నామని, దీనిని మరింతగా అర్థం చేసుకోవాల్సిన…

దక్షిణాసియాలో భారత్ ఒక వెలుగు రేఖ

అనిశ్చితి, అస్థిరత–దక్షిణాసియాలోని దేశాలని ముడిచేస్తున్న ఈ రెండు పదాలు మారుమూల పల్లెల్లోనుంచి రాజధాని సభలవరకూ, సామాన్యుడి జీవితంలోనుంచి పెద్దమనిషి అనుభవాల్లోకి ప్రవహిస్తున్నాయి. కానీ ఈ భూభాగానికి, ఈ ప్రజలకు, నవ భావాలకు కొత్త ఆశ, కొత్త వెలుగు అయిన దేశం –…

దేశభక్తి మరియు దైవభక్తి: ఒకే మార్గం

దేశభక్తి మరియు దైవభక్తి: ఒకే మార్గంరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ ప్రకారం, దేశభక్తి మరియు దైవభక్తి రెండు భిన్నమైన భావనలు కావు. నిజమైన దైవభక్తి కలిగిన వ్యక్తులు దేశభక్తిని కూడా ప్రదర్శిస్తారని, అదేవిధంగా దేశభక్తిని…

రక్షా బంధన్ – ఈ 5 అంశాలు చాలా ముఖ్య మైనవి

మన నిత్యజీవితంలో వ్యక్తులు తమ తమ ప్రయోజనాలకే పరిమితమై, సామాజిక సంబంధాలు సడలిపోతున్న ఈ కాలంలో శ్రావణ పౌర్ణమి మన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల ప్రాధాన్యాన్ని గుర్తుచేసే పవిత్రమైన రోజు. విదేశీ దాడులు, ఆత్మవిస్మృతి కారణంగా శతాబ్దాల పాటు మనం అస్తిత్వ…

వృద్ధాప్యంలో కండరాల క్షీణత (సార్కోపీనియా)ను యోగా ద్వారా నివారించడంఎలా?

వృద్ధాప్యం అనేది జీవన ప్రక్రియలో సహజమైన దశ అయినప్పటికీ, ఇది తరచూ కండరాల బలం మరియు ద్రవ్యరాశి కోల్పోవడం వంటి సవాళ్లను తెస్తుంది. ఈ పరిస్థితిని సార్కోపీనియా అంటారు, ఇది 60 ఏళ్లు పైబడిన వ్యక్తులలో సాధారణంగా కనిపిస్తుంది. సార్కోపీనియా వల్ల…

గురుత్వాకర్షణ లేని వాతావరణంలో కండరాల క్షీణతపై భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా ప్రయోగం: వృద్ధుల కండరాల క్షీణతకు ఎలా ఉపయోగపడుతుంది?

భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో నిర్వహిస్తున్న ఏడు కీలక ప్రయోగాలలో ఒకటైన గురుత్వాకర్షణ లేని వాతావరణంలో కండరాల క్షీణతపై అధ్యయనం, వృద్ధులలో వయసు-సంబంధిత కండరాల క్షీణత (సార్కోపీనియా) చికిత్సకు కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.…

ప్రపంచ బాల కార్మిక దినోత్సవం 2025: భారత్‌లో పరిస్థితి, సవాళ్లు మరియు పరిష్కార మార్గాలు

జూన్ 12 అనేది ప్రపంచ బాల కార్మిక దినోత్సవం. ఐక్యరాజ్యసమితి (ILO) 2002లో ఈ దినాన్ని ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశం, బాల కార్మికత్వాన్ని అంతమొందించటం మరియు ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, ఆటపాటలతో కూడిన బాల్యం కల్పించడం. ? భారత్‌లో…