మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో ఉద్రిక్తత.. వేధింపుల ఆరోపణలతో గ్రామం వీడేందుకు సిద్ధమైన పది హిందూ కుటుంబాలు
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా బిసూర్ గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గ్రామంలో తమకు నిరంతరం వేధింపులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ పది హిందూ కుటుంబాలు గ్రామాన్ని విడిచిపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించాయి. ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బాధిత కుటుంబాల వివరాల ప్రకారం,…