Tag: #అటారీ_సరిహద్దు_మూసివేత

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలు

2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించగా, అనేకమంది గాయపడ్డారు. ఈ దాడిని పాకిస్తాన్‌కు చెందిన లష్కర్-ఎ-తొయిబాతో అనుబంధం ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ…