ఏకాత్మతా స్తోత్రం – శ్లోకం 2
ప్రకృతిః పంచ భూతాని గ్రహాలోకాః స్వరాస్తథా ।దిశః కాలశ్చ సర్వేషాం సదా కుర్వంతు మంగళమ్ ॥ ఈ విశ్వం ప్రకృతి అనే మహాశక్తి ఆధారంగా నడుస్తోంది. మన […]
ఏకాత్మతా స్తోత్రం – శ్లోకం 2 Read More »
ప్రకృతిః పంచ భూతాని గ్రహాలోకాః స్వరాస్తథా ।దిశః కాలశ్చ సర్వేషాం సదా కుర్వంతు మంగళమ్ ॥ ఈ విశ్వం ప్రకృతి అనే మహాశక్తి ఆధారంగా నడుస్తోంది. మన […]
ఏకాత్మతా స్తోత్రం – శ్లోకం 2 Read More »
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి విదేశీ పర్యటనలు ఎప్పుడూ అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా ఆయన చేపట్టిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పర్యటన
ప్రధాని మోదీ UAE పర్యటన: భారత్కు కలిగే వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలు Read More »
గుంటూరు అరండల్పేటలోని యోగి భవన్ లో ఆదివారం మే 17 సాయంత్రం 6 గంటలకు ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్లలో ఆర్థోపెడిక్ సమస్యలపై అవగాహన కార్యక్రమం
ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ అవగాహన కార్యక్రమం విజయవంతం Read More »
పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలోని ఘనసర గ్రామంలో గ్రామీణ వికాస్ సంఘం ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు ఏప్రిల్ 26న ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి
గ్రామీణ వికాస్ సంఘం ఆధ్వర్యంలో ఆరోగ్య సదస్సు Read More »
వ్యసనాల నుండి విముక్తి సాధించడానికి కేవలం చికిత్స మాత్రమే కాదు, కుటుంబం మరియు సమాజం మొత్తం కలసి పని చేయడం అత్యంత అవసరం. ముఖ్యంగా పిల్లల మానసిక
వ్యసన ముక్త అభియాన్ – సమాజానికి ఒక అవసరం Read More »
వేసవి కాలంలో Diabetes Mellitus ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్, రక్తంలో చక్కెర స్థాయిల మార్పులు, అలసట వంటి సమస్యలు రావచ్చు.
మధుమేహ రోగులకు వేసవి జాగ్రత్తలు – వైద్య సూచనలు Read More »
వ్యసన విముక్తి కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు జాతీయ స్థాయి బృందం నేడు జరిగిన ఆన్లైన్ సమావేశములో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా డా.సంజీవన్
వ్యసన విముక్తి కార్యాచరణపై జాతీయ స్థాయి బృందం దృష్టి: ఆరోగ్య భారతి Read More »
దీన్ దయాళ్ ప్రశిక్షణ మహా అభియాన్ ద్వారా క్యాడర్కు శిక్షణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్లో గ్రామ స్థాయికి మరింతగా విస్తరిస్తూ, “దీన్ దయాళ్ ప్రాశిక్షణ
గ్రామాల్లో బలపడుతున్న బీజేపీ Read More »
కృష్ణాజిల్లాఅవనిగడ్డ ఎస్ వి ఎల్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రధమ సంవత్సరం విద్యార్థులకు ఆరోగ్యభారతి కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అఖిలభారత కార్యదర్శి డాక్టర్
విద్యార్థులు లక్ష్యసాధనతో కష్టపడి విజయాన్ని సాధించాలి: డా మురళి కృష్ణ Read More »
సమగ్ర ఆరోగ్యంపై నిపుణుల సందేశం 5 ఏప్రిల్ 2026, గుంటూరు. స్థానిక అరండల్పేటలోని యోగీ భవన్లో ఈరోజు నిర్వహించిన మధుమేహ అవగాహన సదస్సు విశేష స్పందన పొందింది.
గుంటూరులో మధుమేహ అవగాహన సదస్సు Read More »