Author: Dr. Prudhvi Raju Kakani

Dr. Prudhvi Raju Kakani MBA., MPhil., Ph.D.,

ఎస్. జానకి గానామృతం చిరస్థాయిగా నిలుస్తుంది – వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు

‘వందేమాతరం’ గీతం 150 ఏళ్ల వేడుకల్లో ఘన నివాళులు – దేశభక్తి భావనను యువతలో పెంపొందించాలని పిలుపు విజయవాడ, జూలై 17: సుప్రసిద్ధ నేపథ్య గాయని శ్రీమతి ఎస్. జానకి భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె మధుర గానామృతం ఈ…

మేధావి మాతృశక్తితో ప్రత్యేక సంభాషణకు ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్ డా. మోహన్ భాగవత్

న్యూఢిల్లీ: విశ్వ మాంగల్య సభ జాతీయ సంఘటనా కార్యదర్శి శ్రీమతి వృషాలి జోషి న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మహిళా సాధికారత, కుటుంబ ప్రబోధం, సామాజిక చైతన్యం రంగాల్లో విశ్వ మాంగల్య సభ గత 16 సంవత్సరాలుగా విశిష్ట సేవలు…

బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం 2026 ముగింపు | హైదరాబాద్ డిక్లరేషన్

హైదరాబాద్, జూలై 15: భారతదేశం బ్రిక్స్ అధ్యక్షతన భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం (BTUF) సమ్మిట్–2026 విజయవంతంగా ముగిసింది. సదస్సు ముగింపు సందర్భంగా **”హైదరాబాద్ డిక్లరేషన్”**ను ఏకగ్రీవంగా ఆమోదిస్తూ, కార్మికుల…

హైదరాబాద్‌లో జూలై 14 నుంచి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సమ్మిట్ – ప్రపంచ కార్మిక భవిష్యత్తుపై కీలక చర్చలు

హైదరాబాద్, జూలై 13: భారతదేశ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ (BRICS) 2026 సమావేశాల శ్రేణిలో భాగంగా బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సమ్మిట్ 2026 జూలై 14, 15, 16 తేదీలలో హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ…

భవిష్యత్ కార్మిక మార్కెట్ సవాళ్లు – బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్‌కు మార్గదర్శక సూత్రాలు

మారుతున్న కార్మిక ప్రపంచం ప్రపంవ్యాప్తంగా సాంకేతిక పురోగతులు కార్మిక మార్కెట్‌ను అంతకంతకూ తీర్చిదిద్దుతున్నాయి. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఉపాధి నమూనాలను, ఉత్పాదకతను, ఉద్యోగ స్వభావాన్ని మార్చేస్తున్నాయి. అయితే, ఈ సాంకేతిక పరిణామాల ప్రభావం ప్రతి దేశంలోనూ ఒకేలా…

ఏకాత్మతా స్తోత్రం శ్లోకం 15

బుద్ధా జినేంద్ర గోరక్షః పాణి నిశ్చ పతంజలి ।శంకరో మధ్వనింబార్కౌ శ్రీరామానుజ వల్లభౌ ॥ భారతదేశం… అనేక సంప్రదాయాలకు నిలయం. విభిన్న మార్గాలు( ఏకం సత్ విప్రా బహుదా వదంతి ) ఉన్నా, మానవోన్నతే వాటి పరమ లక్ష్యం. కరుణకు ప్రతిరూపమైన…

ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం: స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్

ప్రకృతి వ్యవసాయం ప్రజలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని కల్పించే సమర్థవంతమైన వ్యవసాయ విధానమని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పుల్లూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ…

డా. సోమేశ్వరి గారికి స్మృత్యంజలి

విద్యతో వికసించి… సేవతో పరిమళించిన మహోన్నత జీవితం విద్య అనే దీపంతో వేలాది మంది విద్యార్థుల జీవితాలను వెలిగించి, సేవ అనే సుగంధంతో సమాజాన్ని పరిమళింపజేసిన మహనీయురాలు డా. సోమేశ్వరి గారు. ఉపాధ్యాయురాలిగా, సంఘటకురాలిగా, సేవావ్రతిగా, మహిళా చైతన్యానికి మార్గదర్శిగా ఆమె…

భారతీయ సంస్కృతి, చరిత్ర మరియు ఆధ్యాత్మిక ఏకత్వానికి ప్రతీక

అయోధ్యా మధురా మాయా కాశీకాంచీ అవంతికా |వైశాలీ ద్వారికా ధ్యేయా పురీ తక్షశిలా గయా || ఏకాత్మతా స్తోత్రంలోని ఈ ఆరవ శ్లోకం భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, చారిత్రక నగరాలు మరియు జ్ఞాన కేంద్రాలను స్మరింపజేస్తుంది. ఉత్తరాన అయోధ్య నుండి దక్షిణాన…

ఏకాత్మతా స్తోత్రంలోని 5వ శ్లోకం – మహానదులు – భారత నాగరికతకు జీవనాడులు

ఏకాత్మతా స్తోత్రంలోని మహానదులు – భారత నాగరికతకు జీవనాడులు “గంగా సరస్వతీ సింధుర్ బ్రహ్మపుత్రశ్చ గండకీ ।కావేరీ యమునా రేవా కృష్ణాగోదా మహానదీ ॥” ఏకాత్మతా స్తోత్రంలోని ఐదవ శ్లోకం భారతదేశపు మహానదులను స్మరింపజేస్తుంది. భారతదేశం ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నదీ…