Tag: #తెలుగువార్తలు

ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో సుమేధ హైస్కూల్‌లో ఆరోగ్య అవగాహన కార్యక్రమం

గుంటూరు, నవంబర్ 27:ఆరోగ్య భారతి గుంటూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఎన్జీవో కాలనీకి చెందిన సుమేధ హైస్కూల్‌లో ఆరోగ్య అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఎనిమిది, తొమ్మిదో తరగతులలో చదువుతున్న సుమారు 200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా…

ఇండోర్ లో ప్రేమ జిహాద్ కుట్ర – కాంగ్రెస్ కౌన్సిలర్ అన్వర్ ఖాద్రీపై ఎన్‌ఎస్‌ఏ కేసు నమోదు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో సంచలనం రేపిన ప్రేమ జిహాద్ కుట్రపై పోలీసులు తీవ్ర చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ అన్వర్ ఖాద్రీ పై జాతీయ భద్రత చట్టం (NSA) కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో…