మేధావి మాతృశక్తితో ప్రత్యేక సంభాషణకు ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ డా. మోహన్ భాగవత్
న్యూఢిల్లీ: విశ్వ మాంగల్య సభ జాతీయ సంఘటనా కార్యదర్శి శ్రీమతి వృషాలి జోషి న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మహిళా సాధికారత, కుటుంబ ప్రబోధం, సామాజిక చైతన్యం రంగాల్లో విశ్వ మాంగల్య సభ గత 16 సంవత్సరాలుగా విశిష్ట సేవలు…