Tag: #AndhraPradeshEvents

గుంటూరు ఎన్జిఓ కాలనీ లోహిందూ సమ్మేళనం

స్థానిక ఎన్జీవో కాలనీలోని మెట్టు అంజిరెడ్డి కళ్యాణ మండపంలో హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. హిందూ బంధువులు ఒక 1050 మంది దాకా పాల్గొన్నారు. దీనికి ప్రముఖంగా శ్రీ స్వామీజీ మెళ్ళ చెరువు సుబ్రమణ్య శర్మ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు…