Tag: #HinduCulture

గుంటూరు ఎన్జిఓ కాలనీ లోహిందూ సమ్మేళనం

స్థానిక ఎన్జీవో కాలనీలోని మెట్టు అంజిరెడ్డి కళ్యాణ మండపంలో హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. హిందూ బంధువులు ఒక 1050 మంది దాకా పాల్గొన్నారు. దీనికి ప్రముఖంగా శ్రీ స్వామీజీ మెళ్ళ చెరువు సుబ్రమణ్య శర్మ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు…

రక్షా బంధన్ – ఈ 5 అంశాలు చాలా ముఖ్య మైనవి

మన నిత్యజీవితంలో వ్యక్తులు తమ తమ ప్రయోజనాలకే పరిమితమై, సామాజిక సంబంధాలు సడలిపోతున్న ఈ కాలంలో శ్రావణ పౌర్ణమి మన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల ప్రాధాన్యాన్ని గుర్తుచేసే పవిత్రమైన రోజు. విదేశీ దాడులు, ఆత్మవిస్మృతి కారణంగా శతాబ్దాల పాటు మనం అస్తిత్వ…