చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో హామ్ రేడియో అవగాహన కార్యక్రమం
గుంటూరు, 20 నవంబర్ 2025:ఇంజనీరింగ్ విద్యార్థుల్లో హామ్ రేడియోపై అవగాహన పెంపొందించేందుకు నేడు చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ అమెచ్యూర్ రేడియో డైరెక్టర్ డా. కాకనీ ప్రజ్ఞా రాజు ముఖ్య…
జాతీయ నాచురోపతి దినోత్సవం
జాతీయ నాచురోపతి దినోత్సవం – వివరాలు జాతీయ న్యాచురోపతి దినోత్సవ సందర్భంగా గుంటూరులోని ఏటి అగ్రహారం జీరో లైన్ లో గల త్రిగుణ క్లినిక్ నందు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి పాల్గొని తన…
రిసిన్ విషం : భయంకరమైన కుట్ర
💉 రిసిన్ ఉచ్చు: మృత్యువు కంటే భయంకరమైన కుట్ర❗💀 రుచిలేని విషం: ఓ వైద్యుడి చీకటి ప్రణాళికరిసిన్…!ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాలి. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాలలో ఇది ఒకటి.దీని ప్రత్యేకత ఏంటంటే—రుచి లేదు, వాసన లేదు.…
Take Care after 60 from fall
why 60 plus aged people fall? Falls become a serious concern as we age, especially for people over 60 who face a much higher risk of injury from falling. This…
మోంథా తుఫాన్ సమయంలో ఆంధ్రప్రదేశ్లో హామ్ రేడియో ఆపరేటర్ల కీలక పాత్ర
మోంథా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాల్లో గాలులు, వర్షాలు తీవ్రంగా కొనసాగి, విద్యుత్ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్న సమయంలో, హామ్ రేడియో ఆపరేటర్లు మరోసారి తమ సేవా తత్పరతను ప్రదర్శించారు. తక్కువ వనరులతో ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని హామ్ రేడియో…
వీరనారి కిత్తూరు రాణి చెన్నమ్మ
కిత్తూరు రాణి చెన్నమ్మ భారతదేశ చరిత్రలో ఆది వీరనారి. స్వాతంత్ర్య సమరయోధులలో మొదటిగా బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదురు నిలబడ్డ ధైర్యశాలినిగా ఆమె స్మరించబడుతోంది. బాల్యం మరియు విద్య రాణి చెన్నమ్మ 1778 అక్టోబర్ 23న కర్నాటకలోని బెలగావి జిల్లా…
నరకాసురుని వధ – ఆధునిక రూపం
నరకాసురుని వధ – ఆధునిక రూపం నరకాసురుడు భూమి దేవి (భూమాత) గారికి మరియు విష్ణుమూర్తి అవతారం అయిన వరాహ స్వామికు పుత్రుడు. ఒకసారి భూమి దేవి తన పుత్రుడు మహాశక్తివంతుడైన రాజును కావాలనే కోరికతో విష్ణుమూర్తిని ప్రార్థించింది. విష్ణువు ఆమె…
మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాటు
మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాటు – భారతీయం తెలుగు వార్తలు కేంద్రం చర్చలకు తిరస్కారం చెప్పడంతో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సమక్షంలో మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి తన 60 మంది కేడర్తో లొంగిపోయారు. అదే తరహాలో,…
వారెక్కడ – మనమెక్కడ ?
ఒక పోలిక కాదు, ఇది ఒక పాఠం … రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మరియు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) — ఈ రెండు సంస్థలు 1925లోనే పుట్టుకొచ్చాయి. వాటిలో ఒకటి సాంస్కృతిక స్వచ్ఛంద సేవా సంస్థగా, మరొకటి…
స్వాతంత్ర పోరాటం లో ఆర్ఎస్ఎస్ పాత్ర
** స్వాతంత్ర్య పోరాటంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాత్ర** రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ 1925లో ప్రారంభించారు. సహజంగానే డాక్టర్ జీ ఆజన్మ దేశభక్తుడు, స్వాతంత్రం కోసం అనేక పద్దతులలో పని చేశారు కాబట్టి వారి చేతిలో…