Tag: #ArogyaJeevanaShaili

ఆరోగ్య భారతి – ఆరోగ్య అవగాహన కార్యక్రమం ఒంగోలు

ఒంగోలు 29 నవంబర్ 2025: ఆరోగ్య భారతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య అవగాహన కార్యక్రమం ఆంధ్ర కేసరి విద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంఘటన కార్యదర్శి డాక్టర్ కాకాని పృథ్వీ రాజు ప్రధాన అతిథిగా హాజరై విద్యార్థులకు విలువైన…