Tag: #TamilNaduNews

తిరుప్పరంకుండ్రం కార్తీక దీప వివాదం

మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు తమిళనాడు రాష్ట్రంలోని మధురై సమీపం తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న రాతి దీపస్తంభంపై కార్తీక దీపం వెలిగించేందుకు హిందువులకు అనుమతి ఇచ్చిన మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు తీర్పును…

ఆరోగ్య భారతీ – క్రిష్ణగిరి లో ఆరోగ్య అవగాహన కార్యక్రమం

2025 నవంబర్ 25 వ తేదీ తమిళనాడు లోని క్రిష్ణగిరి జిల్లాలో గల అరింగర్ అన్నా ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో ఆరోగ్య భారతీ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక ప్రత్యేక ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ…