ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో GST 2.0 పై జాతీయ సెమినార్
నంబూరు, గుంటూరు జిల్లా:ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఐసీఎస్ఎస్ఆర్-ఎస్ఆర్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన “జీఎస్టీ: ఆరోగ్య సేవల అందుబాటు మరియు సామాజిక-ఆర్థిక ప్రభావం – 2026 (ఇతర రాష్ట్రాల ప్రత్యేక సూచనతో)” అనే అంశంపై జాతీయ సెమినార్ విజయవంతంగా ముగిసింది. రెండవ రోజు కార్యక్రమాలు…