ఏకాత్మతా స్తోత్రం – శ్లోకం 2
ప్రకృతిః పంచ భూతాని గ్రహాలోకాః స్వరాస్తథా ।దిశః కాలశ్చ సర్వేషాం సదా కుర్వంతు మంగళమ్ ॥ ఈ విశ్వం ప్రకృతి అనే మహాశక్తి ఆధారంగా నడుస్తోంది. మన చుట్టూ కనిపించే ప్రతి జీవి, ప్రతి వృక్షం, ప్రతి పర్వతం, ప్రతి నది…
"తెలుగు వారి గుండె చప్పుడు - భారతీయం వార్తలు!"
ప్రకృతిః పంచ భూతాని గ్రహాలోకాః స్వరాస్తథా ।దిశః కాలశ్చ సర్వేషాం సదా కుర్వంతు మంగళమ్ ॥ ఈ విశ్వం ప్రకృతి అనే మహాశక్తి ఆధారంగా నడుస్తోంది. మన చుట్టూ కనిపించే ప్రతి జీవి, ప్రతి వృక్షం, ప్రతి పర్వతం, ప్రతి నది…
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి విదేశీ పర్యటనలు ఎప్పుడూ అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా ఆయన చేపట్టిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పర్యటన కూడా అలాంటి కీలక పరిణామాల్లో ఒకటి. ఇది కేవలం మర్యాదపూర్వక దౌత్య పర్యటన…
గుంటూరు అరండల్పేటలోని యోగి భవన్ లో ఆదివారం మే 17 సాయంత్రం 6 గంటలకు ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్లలో ఆర్థోపెడిక్ సమస్యలపై అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, జాయింట్ రీప్లేస్మెంట్ నిపుణులు…
పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలోని ఘనసర గ్రామంలో గ్రామీణ వికాస్ సంఘం ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు ఏప్రిల్ 26న ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కె. సుబ్రమణ్యం గారు (MBBS, MD,…
వ్యసనాల నుండి విముక్తి సాధించడానికి కేవలం చికిత్స మాత్రమే కాదు, కుటుంబం మరియు సమాజం మొత్తం కలసి పని చేయడం అత్యంత అవసరం. ముఖ్యంగా పిల్లల మానసిక ఆరోగ్యం (Mental Health) బలంగా ఉంటేనే వారు వ్యసనాల వైపు వెళ్లకుండా నిలబెట్టగలం.…
వేసవి కాలంలో Diabetes Mellitus ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్, రక్తంలో చక్కెర స్థాయిల మార్పులు, అలసట వంటి సమస్యలు రావచ్చు. 🩺 ముఖ్య సూచనలు: 1. తగినంత నీరు తాగాలిరోజుకు 2.5–3 లీటర్ల నీరు…
వ్యసన విముక్తి కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు జాతీయ స్థాయి బృందం నేడు జరిగిన ఆన్లైన్ సమావేశములో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా డా.సంజీవన్ గారిని కేంద్ర బృందంలో చేర్చాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయనకు వివిధ రాష్ట్రాలలో…
దీన్ దయాళ్ ప్రశిక్షణ మహా అభియాన్ ద్వారా క్యాడర్కు శిక్షణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్లో గ్రామ స్థాయికి మరింతగా విస్తరిస్తూ, “దీన్ దయాళ్ ప్రాశిక్షణ అభియాన్” ద్వారా పార్టీ కార్యకర్తలకు విస్తృత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు…
కృష్ణాజిల్లాఅవనిగడ్డ ఎస్ వి ఎల్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రధమ సంవత్సరం విద్యార్థులకు ఆరోగ్యభారతి కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అఖిలభారత కార్యదర్శి డాక్టర్ మురళీకృష్ణ గారు వ్యక్తిత్వ వికాసం, లక్ష్యాలను ఎలా చేరుకోవాలి నిరంతర అధ్యయనం ద్వారా…
సమగ్ర ఆరోగ్యంపై నిపుణుల సందేశం 5 ఏప్రిల్ 2026, గుంటూరు. స్థానిక అరండల్పేటలోని యోగీ భవన్లో ఈరోజు నిర్వహించిన మధుమేహ అవగాహన సదస్సు విశేష స్పందన పొందింది. ఈ కార్యక్రమానికి ఆరోగ్య భారతి అఖిల భారత సంఘటన కార్యదర్శి డాక్టర్ మురళీ…